రాయికల్

శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

viswatelangana.com

April 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బస్టాండ్ లో శ్రీ సత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయగా మున్సిపల్ కమీషనర్ జగదీశ్వర్ గౌడ్ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button