కథలాపూర్

అభివృద్ధి చేయమంటే యాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్

viswatelangana.com

February 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు.అభివృద్ధి చేయమంటే ఓట్ల కోసం యాత్ర చేస్తున్నాడన్నారు.

Related Articles

Back to top button