కరీంనగర్

గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకమైన నర్సింగ్ కు సన్మానం

viswatelangana.com

July 1st, 2025
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :

కరీంనగర్ జిల్లా కోర్టులో రెండవ అదనపు జిల్లా కోర్టు (ఎల్.ఆర్.ఎ.టి. ) లో ప్రభుత్వ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఇటీవలే నియామకమైన జనగామ నర్సింగ్ న్యాయవాది. జగిత్యాల జిల్లా మేడిపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా మాకు పాఠాలు బోధించిన గురువుగారిని ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టులో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మా అభిమాన నాయకుడు మంద రవీందర్ అన్న సీనియర్ న్యాయవాది గారు. కెవిపిఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారావు సురేష్ న్యాయవాది బచ్చల రాజేష్ వెల్గటూర్ మండలం కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ చెన్న కుమారస్వామి, బచ్చల అనిల్ పాల్గొన్నారు.

Related Articles

Back to top button