భీమారం

నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ

viswatelangana.com

May 19th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

భీమరం మండలం పసునూర్ గ్రామం లోని కొప్పుల దేవయ్య అనారోగ్యంతో మరణించగా నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పోతాని లింగమూర్తి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పోతాని విజయ, గ్రామ తాజా మాజీ సర్పంచ్ మాలోత్ లచ్చనాయక్, అద్దిన వేణి అజయ్, నునావత్ దరియానాయక్, దాసరి రాజం, బాదావత్ రమేష్, తదిరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button