మేడిపల్లి

వెంకట్రావుపేట గ్రామంలో పిడుగు పడి మృతి చెందిన రైతు

viswatelangana.com

June 5th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో కొంగ గంగనర్సయ్య అనే రైతు పొలంలో జీలుగులు అల్కుతుండగా పిడుగు పడి గంగనర్సయ్య అనే రైతు మృతి చెందాడు. అతనికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Related Articles

Back to top button