కోరుట్ల

హైదరాబాద్ లో మంత్రులను కలిసిన జువ్వాడి కృష్ణారావు

మల్లాపూర్ మండలానికి బస్సును వెంటనే ప్రారంభించాలని కోరిక

viswatelangana.com

October 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సును వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబును హైదరాబాదు లోని వారి నివాసంలో కలిశారు.

Related Articles

Back to top button