-
జగిత్యాల
మహానంది జాతీయ పురస్కారం అందుకున్న గట్టుపెల్లి రమేష్ కుమార్
తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర) ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న పివి…
Read More » -
రాయికల్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
రాయికల్ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ…
Read More » -
భీమారం
భీమారం మండల ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు చిలివేరి వెంకటేష్ 11వ సరి రక్తదానం
జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ లోఒడ్యాడు గ్రామానికి చెందిన ఒక గర్భిణికి అత్యవసరంగా O పాజిటివ్ కావాలి అంటే బ్లడ్ సమస్యకి సమయానికి స్పందించి మంచి సేవాదృక్పథంతో రెండు…
Read More » -
కోరుట్ల
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ప్రైవేట్ పాఠశాలలు
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా స్కూల్లల్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ విద్యార్థులని ఇబ్బంది పెడుతున్నారని ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేని సునీల్ పేర్కొన్నారు. ఈ…
Read More » -
కథలాపూర్
ఎల్ ఓ సి మంజూరు చేపించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది…
Read More » -
కథలాపూర్
తాoడ్రియల గ్రామంలో ఆశ వర్కర్ ఆత్మహత్య
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తాoడ్రియల గ్రామానికి చెందిన బాల్క రుచిత భర్త విజయ్ 32 సంవత్సరాలు, ఆశా వర్కర్ గా పని చేసుకుంటూ జీవిస్తున్నది ఆమె…
Read More » -
మేడిపల్లి
నూతనంగా ఎన్నికైన మత్స్య పారిశ్రామిక మహిళలకు సన్మానం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రం లో మేడిపల్లి గ్రామం లో మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికైన సభ్యులను శాలువాలతో సన్మానం చేయడం జరిగినది.…
Read More » -
మేడిపల్లి
60 సార్లు రక్తదానం చేసిన జిర్డ్స్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంగడి ఆనంద్ కుమార్
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పాటి రవి (అంద కళాకారుడు) గత కొద్ది రోజులుగా రక్తహీనతతో బాధపడుతుండగా ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించగా వైద్యులు ఏ పాజిటివ్ బ్లడ్…
Read More » -
రాయికల్
పిల్లల బరువు ఎత్తు మేల
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు ఎత్తుల మేళ నిర్వహించడం జరిగింది ఐదు సంవత్సరంలోపు పిల్లలను బరువులు ఎత్తులు కొలిచి…
Read More » -
రాయికల్
ప్రభుత్వ బాలికల పాఠశాలలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు…
Read More »