-
జగిత్యాల
రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా భావించే పవన్.. ఎన్నికల్లో విజయం…
Read More » -
జగిత్యాల
మస్కట్-దుబాయి సరిహద్దుల్లో తప్పిపోయిన జగిత్యాల వాసి
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ మల్లేష్ వారం క్రితం ఓమాన్ – యూఏఈ (మస్కట్ – దుబాయి) దేశాల సరిహద్దులో తప్పిపోయాడని అతని…
Read More » -
రాయికల్
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
విశ్వశాంతి హై స్కూల్ రాయికల్ 2001-02 పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో తమ చిన్ననాటి పాఠశాల గుర్తులను జ్ఞాపకం చేసుకున్నారు, తదనంతరం తమకు విద్యను అందించిన…
Read More » -
రాయికల్
0-5 సంవత్సరంల పిల్లల బరువు ఎత్తు మేళ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో 20-6- 2024 నుండి 30-06-2024 వరకి సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల బరువులు ఎత్తుల మేళలో భాగంగా…
Read More » -
రాయికల్
గుడుంబా తయారీ చేసిన వ్యక్తుల బైండోవర్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావనపల్లికి చెందిన మాలోతు లక్ష్మి, ధర్మాజిపేటకు చెందిన లావుడ్య నాగరాజు, లావుడ్య గంగాధర్ లను అబ్కారీ సిఐ సర్వేశ్వర్ శుక్రవారం తహశీల్దార్…
Read More » -
హైదరాబాద్
తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్ గా రాధాకృష్ణన్?
తెలంగాణ పూర్తి స్థాయి గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ఝార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. అలాగే తెలంగాణ, పుదుచ్చేరికి…
Read More » -
జగిత్యాల
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ లో ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆది రెడ్డి గారి ఏర్పాటు చేసిన మల్లాపూర్ మండల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న…
Read More » -
భీమారం
వెంకట్రావుపేట గ్రామంలో ఘనంగా దుర్గమ్మ మారు పట్నాలు
గురువారం రోజు భీమరం మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో ప్రతి ఇంటికి ఒక బోనం తీసి దుర్గమ్మ పట్నాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం బైండ్ల వాళ్ళు వాళ్ల…
Read More » -
కథలాపూర్
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించిన ఏఎన్ఎంలు. ఆశ వర్కర్లు
మండలంలోని గంభీర్పూర్ అంబారిపేట గ్రామంలోని ఆశ వర్కర్లు మరియు ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి పరిశుభ్రతను పాటించాలి అని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ కుళాయిలలో మురుగునీళ్లు…
Read More » -
రాయికల్
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం పాడి గేదె మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఓరుగంటి కిషన్ కు చెందిన పాడి గేదె వ్యవసాయ భూమిలో మేత మేస్తూ విద్యుత్ వైరుకు తాకగా షాక్…
Read More »