-
రాయికల్
ఘనంగా గంగాదేవి బోనాలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలోని పెద్ద చెరువు గట్టు మీద నెలకొన్న గంగాదేవి ఆలయం లో శుక్రవారం గంగపుత్రసంఘం సభ్యులు ఘనంగా బోనాల ఉత్సవాలు…
Read More » -
భీమారం
ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఈత వనం దగ్ధం
భీమారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల యొక్క ఐదేకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా ఈత చెట్లు పెట్టడం జరిగింది. సుమారుగా అందులో 900కు పైగా చెట్లు…
Read More » -
Local
బాంబును కొరికిన ఎద్దుకు తీవ్ర గాయాలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగాడ్ ధగడ్ గ్రామానికి చెందిన జీత్రు అనే రైతు కు సంబంధించిన ఎద్దు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి గాయాలపాలయ్యిన…
Read More » -
Local
బేగంపేట్ లో కారు బీభత్సం
హైదరాబాద్ బేగంపేట ఫ్లై ఓవర్ పై గురువారం కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా బేగంపేట ఫ్లై ఓవర్పై డివైడర్తో పాటు…
Read More » -
కథలాపూర్
పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో మాకు అన్యాయం చేశారు- కథలాపూర్ లో ఆశా వర్కర్ల ఆవేదన
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మమత,దివ్య లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరుగగా ఆ రోజు…
Read More » -
రాయికల్
దోమల నిర్మూల తోనే డెంగ్యూ నివారణ
దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్ అన్నారు వడ్డే లింగపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ…
Read More » -
జగిత్యాల
ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతు ధర్నా కార్యక్రమం…
Read More » -
కథలాపూర్
దోమల నిర్మూల తోనే డెంగ్యూ నివారణ
కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో దోమల నిర్మూలన తోనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని మెడికల్ ఆఫీసర్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ…
Read More » -
కోరుట్ల
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో భాగంగా అర్థశాస్త్రం సహాయ ఆచార్యులు వెంకయ్య కు చిరు సన్మానం
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివిన 2001-2004 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కోరుట్ల కళాశాలలో ఆ సమయములో…
Read More » -
Local
త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు రేషన్ సరుకులుగా బియ్యం, చక్కెర, కొన్ని చోట్ల గోదుమలు ఇస్తున్న సంగతి…
Read More »