-
హైదరాబాద్
హైదరాబాద్ జూలో బెంగాల్ టైగర్ మృత్యువాత
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన మగ తెల్లపులి మంగళవారం సాయంత్రం మృత్యువాత పడింది. తొమ్మిదేళ్లప్రాయం ఉన్న తెల్లపులి అభిమన్యుకు గతేడాది…
Read More » -
కోరుట్ల
రైతుల విషయంలో బీఆర్ఎస్ విమర్శ సరి కాదు – నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నిజామాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జి శ్రీగద్దె నరహరి మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదేళ్ల పాలనలో ధాన్యం తడిస్తే కొనే దిక్కులేదని, అకాల…
Read More » -
రాజన్న సిరిసిల్ల
ఎల్లారెడ్డి పేటలో మీడియా సమావేశం లో ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ…
Read More » -
కథలాపూర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కథలాపూర్ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల జిల్లా కథలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన 2008-2009 కి సంబంధించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఆహ్వానించిన దుంపేట, దులూరు,…
Read More » -
కథలాపూర్
బీరప్ప జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలోని బీరప్ప జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read More » -
జగిత్యాల
ఇంటి సరిహద్దుల విషయం లో ఇరువర్గాల మధ్య గొడవ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందిన గుంజపడుగు గ్రామంలో ఇంటి సరిహద్దుల విషయంలో ఇరు వర్గాల మధ్య పెద్దగొడవ నెలకొంది. గ్రామానికి చెందిన గంధం సిద్ధూ, సమ్మయ్య,…
Read More » -
కరీంనగర్
కరీంనగర్ లో ఎంపీ గా గెలుస్తున్నా -బండి సంజయ్ కుమార్
కరీంనగర్ లో తన గెలుపు ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం…
Read More » -
మేడిపల్లి
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.…
Read More » -
ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు
కోరుట్ల నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని…
Read More » -
భీమారం
అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్…
Read More »