-
రాయికల్
గుడి అభివృద్ధికి ఆర్ధిక సహాయం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ లో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మెటుపెల్లి కి చెందిన బర్ల గౌతమ్ కుమార్ డాక్టర్ మౌనిక యం.డి…
Read More » -
అనుమానాస్పదంగా గొర్రెలు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఆయోధ్య గ్రామంలో యాదవ కులస్తులకు చెందిన 20 గొర్రెలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఒర్రె గంగ…
Read More » -
రాయికల్
వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని డి సి ఎం ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన పౌరసరఫరాల అధికారులు ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల…
Read More » -
జగిత్యాల
జగిత్యాల జిల్లా లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
జగిత్యాల జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు సంబందించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా మల్యాల, కొడిమ్యాల, జగిత్యాల, మల్లాపూర్…
Read More » -
భీమారం
పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కారోబార్ విధుల నుండి తొలగింపు
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్తత వాతావరణానికి తెర పడింది. వివరాల్లోనికి…
Read More » -
కథలాపూర్
పోలింగ్ ముగిసిన తర్వాత సేద తీరుతూ
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి వివిధ పార్టీ లకు నాయకులు, యువకులు ఎన్నికల్లో ఓట్లు వెయ్యడానికి వచ్చిన వారికి…
Read More » -
కథలాపూర్
ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ ఎన్నికలు
కథలాపూర్ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికల ముగిసాయి గ్రామ పంచాయతీ ఆవరణం లేదా ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్…
Read More » -
జగిత్యాల
మే 13న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈనెల 13న కార్మికులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సురేంద్ర…
Read More » -
కోరుట్ల
బిజెపి శ్రేణుల ప్రచార ర్యాలీ
కోరుట్ల పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు ముల్క ఆంజనేయులు ( శక్తి కేంద్ర ఇంచార్జ్ ) 140. 141.142 బూత్ అధ్యక్షులు ముల్క మణిరాజ్ చింతకింది గోపాల్ నేమూరి…
Read More » -
కథలాపూర్
ప్రచారం లో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం దుంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు దూకుడు పెంచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆ…
Read More »