-
రుద్రంగి
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వడ్ల…
Read More » -
కోరుట్ల
అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసిన సంస్కృతి సేవా సమితి నాయకుడు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు అత్యవసరంగా o పాజిటివ్ రక్తం అవసరం ఉందని సంస్కృతి సేవా సమితి సలహాదారు ఎండి…
Read More » -
మెట్ పల్లి
ఎంపీ గా గెలుస్తున్నాం- నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలోని ఒక ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి…
Read More » -
భీమారం
బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది వేలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది
జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కరావుపేట గ్రామానికీ చెందిన భూమల్ల గణేష్ దుబాయిలోని అలెన్ ఏరియాలో ప్రమాదవశాత్తు మ్యాన్ హాల్ లో పడి మృతి చెందారు. విషయం…
Read More » -
పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి లో మంగళవారం బేతి రామ్మోహన్ రెడ్డికి చెందిన తన పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది. తన కొట్టంలో ఉన్న గడ్డి…
Read More » -
మేడిపల్లి
అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వెలిచాల రాజేందర్ రావు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారి జామున జరిగిన కారు ప్రమాదంలో ఏన్నమనేని సృజన్ కుమార్ మృతి చెందిగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,వేములవాడ…
Read More » -
రాయికల్
ఓటు వేయడం మన జన్మ హక్కు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో తోకల గంగాధర్ తల్లి మల్లు ఈ రోజు ఉదయం చనిపోయారు అంతక్రియలు పూర్తి చేశాక దుఖం లో ఉండి…
Read More » -
కోరుట్ల
ఓటు హక్కు వినియోగించుకున్న 108 సంవత్సరాల వృద్ధురాలు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామపంచాయతీ పోలింగ్ బూత్ నెంబర్ 111 లో హోటల్ గంగమ్మ అనే 108 సంవత్సరాల వృద్ధురాలు తన యొక్క ఓటును…
Read More » -
కోరుట్ల
ఓటు వేసిన జువ్వాడి నరసింగ రావు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం 143వ బూతులో ఓటు వేశారు.అనంతరం పట్టణ…
Read More » -
రాయికల్
పోలింగ్ స్టేషన్ సమీపంలో అనుమానితుల హల్చల్
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల పాఠశాల వద్ద గల పోలింగ్ స్టేషన్లకు వెళ్లేదారిలో అనుమానితులు హల్చల్ చేశారు దాదాపు 30 మంది బ్యాగ్ వేసుకొని వచ్చిన…
Read More »