-
కథలాపూర్
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు కేప్టెన్ గావాసం నవీన్ కుమార్ ఎంపిక
ఆల్ ఇండియా ఖో ఖో సివిల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీ లో నిర్వహించిన ఖో ఖో పోటీల్లో తెలంగాణ ఖో ఖో సివిల్ సర్వీస్ జట్టు…
Read More » -
కోరుట్ల
జువ్వాడి భవన్ లో పంచాంగ శ్రవణం…
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఆదివారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ…
Read More » -
కోరుట్ల
స్వర్గీయ ఎన్టీఆర్ కు వెంటనే భారతరత్న ప్రకటించాలి
కోరుట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 43,వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
Read More » -
కథలాపూర్
రామాలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
కథలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామ సహిత ఆంజనేయ స్వామి ఆలయ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఇట్టెడి సంజీవ్ రెడ్డి ఉపాధ్యక్షులు తిక్క…
Read More » -
కోరుట్ల
కోరుట్ల నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
కోరుట్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మారుతి ప్రసాద్ ను శనివారం రోజున యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి…
Read More » -
కోరుట్ల
రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులు కావాలి
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి అన్నారు. జగిత్యాల…
Read More » -
మెట్ పల్లి
యాదవుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుదాం-గనవేని మల్లేష్ యాదవ్
జగిత్యాల జిల్లాలో యాదవుల సంక్షేమమే లక్ష్యంగా యాదవులందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..మెట్ పల్లిమండలం…
Read More » -
రాయికల్
వాటర్ ప్యూరిఫైడ్ అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని నాగారం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల కొరకు మాచర్ల హరిదాస్ వాటర్ ప్యూరిఫైడ్ అందజేశారు. ఈ సందర్భంగా దాత కుమారుడు రాజశేఖర్…
Read More » -
రాయికల్
ఆర్థిక సహాయం అందజేత
చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా శనివారం దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యులు కలిసి జమ చేసిన రూ.10,500…
Read More » -
రాయికల్
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయ సాధనకు కృషి చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అడ్ హక్ కమిటీ సభ్యులు సోమ…
Read More »