-
రాయికల్
విశ్వశాంతి లో ముందస్తు ఉగాది వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.పాఠశాల యాజమాన్యం ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థినీ విద్యార్థులందరికీ అందజేశారు.…
Read More » -
రాయికల్
సమత …ఆత్మీయత…! .. .. మతసామరస్యానికి ప్రతీక రంజాన్
ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు హిందువులు సైతం పాల్గొని మత సామరస్యానికి అతీతంగా రంజాన్ మాసం నెల సమత… ఆత్మీయత కనిపిస్తోందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ…
Read More » -
కోరుట్ల
కోరుట్ల ఎమ్మెల్యే ప్రభుత్వ ఆస్పత్రిలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీతో ప్రత్యేక సమావేశం
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఈ సందర్బంగా అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి నూతన భవనం గురించి అసెంబ్లీలో చర్చించానని, త్వరగా పనులు పూర్తీ చేయాలని తెలిపారు.. టీజిఐఐసి…
Read More » -
కథలాపూర్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది.-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఏఐసీసీ,పిసిసి పిలుపు మేరకు…
Read More » -
కోరుట్ల
ఉగాది కవి సమ్మేళనం
స్వేచ్ఛ సాహిత్య సామాజిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనము సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయం కోరుట్ల ఆవరణంలో 28.03.2025 శుక్రవారం రోజున సాయంత్రం 6…
Read More » -
కోరుట్ల
చక్కెర ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత కోరుట్ల ఎమ్మెల్యేకు లేదు
కోరుట్ల నియోజకవర్గంలో గల ఏకైక రైతు ఆధారిత పరిశ్రమ అయిటువంటి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ…
Read More » -
భీమారం
గల్ఫ్ కార్మికుడికి ఆపన్న హస్తం అందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. సంబంధిత సమస్యపై…
Read More » -
కొడిమ్యాల
మాస శివరాత్రి గుండప్ప శివాలయంలో ప్రత్యేక పూజలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మాస శివరాత్రి పురస్కరించుకొని కొడిమ్యాల గుండ్రప్ప శివాలయంలో శివ లింగం కు పంచామృత అభిషేకం, అన్న పూజ లింగాష్టకం పారాయణం…
Read More » -
మెట్ పల్లి
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ మాజీ అధ్యక్షుడు…
Read More » -
కొడిమ్యాల
అతివేగంగా నడుపుతూ రెండు కార్లను ఢీ కొట్టిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఆవుల సంపత్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని దొంగలమర్రి పూడూరు మధ్య రహదారిలో శుక్రవారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో పూడూరు గ్రామ శివారులో జాతీయ రహదారిపై డీసీఎం వ్యాన్…
Read More »