-
కోరుట్ల
దాము చేసిన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు
మాజీ ఎమ్మెల్యే తుమ్మల వెంకటరమణ (దాము) చేసిన సేవలు మరువలేనివని బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. శుక్రవారం ఆయన జయంతి పురస్కరించుకొని వారి…
Read More » -
రాయికల్
ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు…
Read More » -
కోరుట్ల
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నియోజకవర్గ ఇంచార్జ్ ప్రత్యేక సమీక్ష సమావేశంలో నర్సింగ్ రావు
హైదరాబాద్ జలసౌధలో శుక్రవారం రోజున రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్…
Read More » -
కొడిమ్యాల
జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ మండలంలోని పలు గ్రామాలు సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని పలు గ్రామాలలో పర్యటించారు. నమిలకొండ గ్రామంలో ఏఈఓ లు చేస్తున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే ని పరిశీలించడం జరిగింది. పూడూరు…
Read More » -
కొడిమ్యాల
కే జీ బీ వీ స్కూల్ పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని కేజీబీవీ కస్తూర్బా పాఠశాల సంద్రళ్లపల్లి పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి చేసిన మేమున్నాం స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు…
Read More » -
కొడిమ్యాల
ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా తిర్మలాపూర్ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ట్విన్నిoగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా ఎంపీపీస్ రాంసాగర్ విద్యార్థులు ఎంపీపీఎస్ తిర్మలాపూర్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించారు. ఇందులో…
Read More » -
రాయికల్
ఎన్నికల కోడ్ ముగిసినా……… మహనీయులపై తొలగని ముసుగు
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఎత్తివేసింది. కానీ జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని సర్దార్…
Read More » -
రాయికల్
తపస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మూటపెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా…
Read More » -
కోరుట్ల
రెస్టారెంట్ బిర్యానీలో పురుగు కంగు తిన్న కస్టమర్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ఇష్ట రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లారు పురుగులతో కూడిన బిర్యానీ పెట్టారు.ఆ బిర్యానికి 1200 రూపాయల బిల్లు వేసారు.…
Read More » -
కోరుట్ల
రంగు మారిన భగీరథ నీళ్లు పట్టించుకోని అధికారులు
కోరుట్ల పట్టణంలో గత నాలుగు రోజుల నుండి మంచినీళ్లు లేక ప్రజలు ప్రజలు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రంగు మారడంతో నీటిని పశువులు కూడా త్రాగావని…
Read More »