-
కోరుట్ల
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సస్పెన్షన్ కు గురయ్యారు. అదే స్థానంలో కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు కోరుట్ల ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన…
Read More » -
జగిత్యాల
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More » -
మెట్ పల్లి
అమృత మిల్క్ సెంటర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు
మెట్ పల్లి పట్టణంలోని రాజ కళామందిర్ సినిమా టాకీస్ లేడీస్ గేట్ వద్ద ఉన్న అమృత మిల్క్ సెంటర్లో బుధవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆకస్మికంగా తనిఖీ…
Read More » -
కొడిమ్యాల
నర్సరీలో పెచ్చే మొక్కలు వర్షాకాలంలో నాటుటకు రావిప్ విద్యార్థులు నర్సరీ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా పెంచిన నర్సరీని, రావిప్ విద్యార్థినులు స్రవంతి, స్పందన,…
Read More » -
కొడిమ్యాల
నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ ఎన్ ఆర్ ఏ ఎస్ లో విజయం సాధించిన పూడూరు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పూడూరు గ్రామంలో జనవరి 24న. ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కేంద్రాన్ని నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్…
Read More » -
కోరుట్ల
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ -3 శంకరయ్య బుధవారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినిపల్లి శివారులో గత నెలలో…
Read More » -
రాయికల్
అన్న ప్రసాద వితరణ
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ సన్నిది లో మాలజంగమ కుల మహేశ్వరుల సేవా సంఘం ఆద్వర్యంలో ఘనంగా అన్నప్రసాద…
Read More » -
కోరుట్ల
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత
కోరుట్ల పట్టణానికి చెందిన బొజ్జ నరసయ్య తన ఫోనును గత జనవరి నెలలో కోరుట్లలోని నంది చౌరస్తా సమీపంలో పోగొట్టుకున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోరుట్ల…
Read More » -
కోరుట్ల
ఆలయ అభివృద్ధికి విరాళాలు
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులకు ఐలాపూర్ గ్రామానికి చెందిన బొల్లెపల్లి. రాజలింగం గౌడ్ అనే వ్యక్తి తన ఉదార…
Read More » -
కథలాపూర్
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు శ్రవణ్ కుమార్
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న…
Read More »