-
రాయికల్
ఉద్యోగ అవకాశాలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కలదు. ఆసక్తి కలిగిన18 సంవత్సరాలు గల మహిళ అభ్యర్థులు మార్చ్ 2వ…
Read More » -
కొడిమ్యాల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం లో ఘనంగా భజన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారము రాత్రి పూజలు నిర్వహించి, ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అల్పాహారం…
Read More » -
రాయికల్
ఓం నమశ్శివాయ అని స్మరిస్తూ రథాన్ని లాగిన భక్తులు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో శనివారం రోజున శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో గత మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు మూగిసాయి రథం ముందు ఉత్సవ…
Read More » -
రాయికల్
మాజీ సర్పంచ్ పై దాడిని ఖండిస్తున్నాం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామారావు పల్లె కు చెందిన మాజీ సర్పంచ్ బీర మల్లయ్య పై శుక్రవారం సాయంత్రం ఊరి పొలిమేరు లో బ్రిడ్జి వద్ద…
Read More » -
కొడిమ్యాల
విద్యార్థులు కష్టపడి చదివిఉన్నత శిఖరాలను అధిరోహించాలి.బి.నారాయణ. తెలిపారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోనివిద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. నారాయణ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంవత్సర…
Read More » -
కథలాపూర్
ఘనంగా సామాజిక సేవకుడు శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన సామాజిక సేవకుడు, రక్తదాత మైస శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్ల…
Read More » -
కోరుట్ల
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి
ఫిబ్రవరి 24 నుండి మార్చి 1వ తేది వరకు దేశవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత…
Read More » -
కథలాపూర్
సౌదీలో పోసానిపేట వ్యక్తి దారుణ హత్య
అద్దె రూములో జరిగిన ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. గల్ఫ్ కార్మికుల సమాచారం మేరకు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట…
Read More » -
కథలాపూర్
ఊట్ పల్లిలో పటేల్ యూత్ కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామం లో మున్నూరు కాపు పటేల్ యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మున్నూరు కాపు పటేల్ యూత్ అధ్యక్షులుగా ఎజీబీ…
Read More » -
Uncategorized
పట్టభద్రుల చూపు బిజెపి వైపు
ఉమ్మడికరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు…
Read More »