-
రాయికల్
దేవాలయాలను దర్శించుకున్న గీత విద్యాలయం విద్యార్థులు
జగిత్యాల జిల్లా వాణి నగర్, గీతా విద్యాలయంలో చదువుతున్న చిన్నారులు శనివారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను, రాయికల్…
Read More » -
కొడిమ్యాల
జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం రాత్రి జరిగే భజనలో గోవింద నామాలు ప్రత్యేక పూజలు స్వామి…
Read More » -
కొడిమ్యాల
ఆర్ బి ఎస్ కే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్, మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల ప్రభుత్వ దవాఖానాలోనిర్వహించారు. ఈ సందర్భంగా…
Read More » -
మెట్ పల్లి
గురుకుల పాఠశాల సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం రాత్రి సందర్శించారు. పాఠశాలలోని పరిసరాలు, కిచెన్, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో…
Read More » -
కోరుట్ల
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళులు
కోరుట్ల పట్టణం జువ్వాడి భవన్ లో శనివారం మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి వర్ధంతిని ఘనంగా…
Read More » -
రాయికల్
పదవ తరగతి అంతర్గత మార్కుల పరిశీలన
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో బుధవారం ఇటిక్యాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్, మానిటరింగ్ టీం సభ్యులు…
Read More » -
రాయికల్
ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో శివాజీ యువజన సంఘం మరియు సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Read More » -
కోరుట్ల
మానవ మనుగడకు సనాతన ధర్మమే ఆధారం
ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన సనాతన ధర్మమే మన మనుగడకు ఆధారమని శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ…
Read More » -
రాయికల్
చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర
చత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని హిందూ సంఘాల పిలుపుమేరకు బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం శివాజీ బొమ్మ నుండి, పాత బస్టాండ్ మీదుగా…
Read More » -
కొడిమ్యాల
విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో బుధవారం రోజున ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విద్యార్థులకు సైబర్ నేరాలపై…
Read More »