మేడిపల్లి
-
వెంటనే రైతులను ఆదుకోవాలి లేదంటే పెద్ద ఎత్తున బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు చేస్తాము
మేడిపల్లి మండలంలొని కట్లకుంట గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నా రైతుల సమస్య లు అడిగి తెలుసుకున్న బిజెపి వేములవాడ నియోజకవర్గ…
Read More » -
రక్తదానం చేసిన జీర్డ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు పింజిరి రాహుల్
భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన జర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది, వివరాల్లోకెళ్తే ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామానికి చెందిన చిన్న…
Read More » -
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.…
Read More » -
అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్…
Read More » -
అంతిమ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వెలిచాల రాజేందర్ రావు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారి జామున జరిగిన కారు ప్రమాదంలో ఏన్నమనేని సృజన్ కుమార్ మృతి చెందిగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,వేములవాడ…
Read More » -
పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కారోబార్ విధుల నుండి తొలగింపు
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్తత వాతావరణానికి తెర పడింది. వివరాల్లోనికి…
Read More » -
మైనర్ బాలుడిని పనిలో పెట్టుకున్న స్వీట్ షాప్ యజమానిపై కేసు నమోదు.
మేడిపల్లి గ్రామంలోని బాలాజీ గణేష్ స్వీట్ షాప్ లో ఒక 14 సంవత్సరాల వయస్సు గల బాలుడు పనిచేస్తున్నాడని సమాచారం మేరకు సురేంద్ర కుమార్, అసిస్టెంట్ కమిషనర్…
Read More » -
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
భీమారం మండలంలోని మన్నెగూడెం గ్రామంలో గురువారం రోజున సుమారుగా 290 మంది ఉపాధి హామీ కూలీలకు శ్రీ తేలు రాజేందర్ తనవంతుగా వారికి మజ్జిగ పాకెట్లు అందజేయడం…
Read More » -
మెడిపెల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కేటాయింపులో కమ్మరిపేట రైతుల పాత్ర మరువలేనిది
కమ్మరిపేట రైతుల సహకారంతో, గ్రామ ప్రజల దీవెనలతో మేడిపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తనకు అవకాశం లభించిందని కమ్మరిపేట రైతుల దీవెనలు, సహకారం ఎప్పటికీ…
Read More » -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
భీమవరం మండల కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి స్వామి రెడ్డి , దేవనపల్లి సుధీర్, ఆడువల రాజేశం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వేములవాడ శాసనసభ్యులు…
Read More »