రాయికల్
-
రాయికల్ పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ అభివృద్ధి కి ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించునందున జగిత్యాల శాసనసభ సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని…
Read More » -
రెవెన్యూ సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్,దావన్ పెల్లి గ్రామాల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను…
Read More » -
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మైతాపూర్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరడమైనది. అనంతరం బడిబాట…
Read More » -
ఒపెన్ టెన్త్ ఇంటర్ అడ్మీషన్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం…
తెలంగాణ ఒపెన్ స్కూల్ సొసైటీ 2025-2026 విద్య సంవత్సరము అడ్మీషన్స్ కై ఆర్.సి.నంబర్: 459/బి1/టాస్/2025 తేది:05/06/2025 గల ఉత్తర్వులను తెలంగాణ ఒపెన్ స్కూల్ డైరెక్టర్ జారీ చేసినట్లు…
Read More » -
సాగులో మెలకులపై శిక్షణ
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలోని రైతు వేదికలో వానాకాలం 2025 సాగులో మెలకులపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.…
Read More » -
తనయుడు చేతిలో తండ్రి హతం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన తొట్లే ఎర్రన్న(65) అనే వ్యక్తిని మతిస్థిమితం సరిగా లేని తన చిన్న కొడుకు మల్లేష్(26) గొడ్డలితో దాడి…
Read More » -
అట్టహాసంగా అమృత్ 2.0 వందరోజుల కార్యక్రమం
అమృత్ 2.0 వందరోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…
Read More » -
శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాల సమర్పణ
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు మహిళలు పురవీధుల గుండా బోనాలతో తరలి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ…
Read More » -
నూతన కార్యవర్గం ఎన్నిక
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని తాట్లవాయి గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎనుగంటి మహేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘ…
Read More » -
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బైకు ర్యాలీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ రేంజ్ అటవీ అధికారులు గురువారం రేంజ్ కార్యాలయం నుండి చింతలూరు అటవీ ప్రాంతం వరకు బైక్ ర్యాలీ…
Read More »