కొడిమ్యాల
-
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సమావేశం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజున మాదక ద్రవ్యాల నివారణ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
Read More » -
ఆలయమును సందర్శించిన దేవాదాయశాఖ అధికారులు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయమును జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారులు, కొండగట్టు దేవస్తానం అర్చకులు సందర్శించి స్వామి వారిని…
Read More » -
అంతర్జాతీయ యోగ దినోత్సవ ఘనంగా నిర్వహించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్21.06.2025 రోజున కొడిమ్యాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆర్ ఎస్ ఎస్…
Read More » -
కృత్తికకు ఆర్థిక సహాయం అందజేసిన స్నేహితులు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామముకు చెందిన బొడ్డేలి ఆంజనేయులు -మమత. లకు.ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కూతురు కృతిక.16. హిందూ కు తల…
Read More » -
నాచుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల నాచుపల్లి గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలోనీ విద్యార్థులకు అనంతరం నాచుపల్లి. నవాబ్ పేట. మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల…
Read More » -
హిమ్మత్రావుపేటగ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని హిమ్మత్రావుపేట గ్రామంలో ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ…
Read More » -
బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుకిమాతృవియోగం పరమశించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి, తల్లి గడ్డం భాగ్యమ్మ(60) అనారోగ్యంతో మంగళవారం మృతిచెదగా విషయం…
Read More » -
ముఖ్యమంత్రి రైతు నేస్తం పై ప్రత్యేక దృష్టి 1034- రైతు వేదికల్లో నేడు ప్రారంభోత్సవం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైతు వేదిక లో ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ప్రారంభోత్సవ కార్యక్రమం. రైతులతో…
Read More » -
గౌరాపూర్ లో భూభారతి పై అవగాహన రెవెన్యూ సదస్సు నిర్వహించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల లోని గౌరాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూభారతి పై రెవెన్యూ సదస్సు బుధవారం రోజున…
Read More » -
తాడి చెట్టు పైనుండి పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామంలో గురువారం తాడిచెట్టు పై నుండి పడి తిరుపతికి గౌడ్ అనే గీతా కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో…
Read More »