భీమారం
-
ప్రమాదవశత్తు నిప్పంటుకొని ఈత వనం దగ్ధం
భీమారం మండల కేంద్రంలోని గౌడ కులస్తుల యొక్క ఐదేకరాల విస్తీర్ణంలో దాదాపు 3000కు పైగా ఈత చెట్లు పెట్టడం జరిగింది. సుమారుగా అందులో 900కు పైగా చెట్లు…
Read More » -
అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్…
Read More » -
బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది వేలు ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది
జగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కరావుపేట గ్రామానికీ చెందిన భూమల్ల గణేష్ దుబాయిలోని అలెన్ ఏరియాలో ప్రమాదవశాత్తు మ్యాన్ హాల్ లో పడి మృతి చెందారు. విషయం…
Read More » -
పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కారోబార్ విధుల నుండి తొలగింపు
జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్తత వాతావరణానికి తెర పడింది. వివరాల్లోనికి…
Read More » -
మెడిపెల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కేటాయింపులో కమ్మరిపేట రైతుల పాత్ర మరువలేనిది
కమ్మరిపేట రైతుల సహకారంతో, గ్రామ ప్రజల దీవెనలతో మేడిపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా తనకు అవకాశం లభించిందని కమ్మరిపేట రైతుల దీవెనలు, సహకారం ఎప్పటికీ…
Read More » -
కట్లకుంట లో దొంగల కలకలం భయాందోళనలో ప్రజలు .
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కట్లకుంట గ్రామంలో శనివారం రోజు అర్థరాత్రి తాళం వేసిఉన్న రాం రెడ్డి, కథలాపూర్ రాధ ల ఇండ్లలో దొంగలు ఇండ్ల…
Read More » -
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
భీమారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో హాజరైన రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్, వేములవాడ ఎంఎల్ఏ ప్రభుత్వ విప్…
Read More » -
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు
భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గుర్తు…
Read More » -
ఘనంగా ముందస్తు హోలీ పండుగ సంబరాలు.
భీమరం మండల కేంద్రంలో సిద్ధార్థ ప్రైవేట్ స్కూల్లో ముందస్తు హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. పిల్లలు ఆటపాటలతో రకరకాల రంగులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలతో…
Read More » -
భీమారం మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామస్తులతో ఆత్మీయ కలయిక. ప్రజా సమస్యలపై చర్చ…
భీమారం మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ చర్చించారు. మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో…
Read More »