మేడిపల్లి
-
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జాగృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క జన్మదిన వేడుకలు మేడిపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జాగృతి ఆధ్వర్యంలో ఈ…
Read More » -
వివాహ వేడుకలో హాజరైన ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి మేడిపల్లి పాత్రికేయులు
మేడిపల్లి మండల పంచాయతీ అధికారి పాంపట్టి శ్రీనివాస్ కూతురి వివాహ వేడుక జగిత్యాల లోని విరుపాక్షి గార్డెన్ లో జరగగా మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు…
Read More » -
ఆర్ కే డి సి – జగిత్యాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శ్రమదానం
రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల జగిత్యాల వారి ఆధ్వర్యంలో పోరు మల్ల గ్రామంలో గ్రామపంచాయతీ పాఠశాల పరిసర ప్రాంతంలో శ్రమదానం చేయడం జరిగింది. తదనంతరం మధ్యాహ్నం జరిగిన…
Read More » -
శ్రీ ఓంకారేశ్వర(రాజరాజేశ్వర) స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్
మేడిపల్లి మండల కేంద్రంలోని ఓంకారేశ్వర(రాజరాజేశ్వర) స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహ శివరాత్రి పర్వదిన పునస్కరించుకొని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా అన్నదానం కార్యక్రమంలో…
Read More » -
మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలెంటరులు
రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల జగిత్యాల ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో రెండవ రోజులో భాగంగా ఉదయం స్థానిక పోరుమల్ల గ్రామంలో గల ఓంకారేశ్వర…
Read More » -
భారతీయ కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజు భారతీయ కిసాన్ సంగ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూల…
Read More » -
యాదవ బిడ్డకు మార్కెట్ కమిటీ చైర్మన్ గా మద్దతు తెలిపాలి
మండల కేంద్రంలోని స్థానిక పిఎన్ఆర్ గార్డెన్ లో సోమవారం మండల యాదవ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అఖిలభారత యాదవ మహాసభ జగిత్యాల…
Read More » -
వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్ డి ఎఫ్ నిధులతో గ్రామాల కుల సంఘాల అభివృద్ధి
ప్రభుత్వ విప్ ఎస్ డి ఎఫ్ నిధులు బిమారం మేడిపల్లి మండలలకు ఒక కోటి 55లక్షలు మంజూరు చేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలిపిన మండల అధ్యక్షులు…
Read More » -
సరస్వతి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కొండాపూర్ గ్రామంలో సరస్వతి విద్యాలయంలో బుధవారం రోజున నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ పరికరాలను…
Read More » -
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోనే నియోజకవర్గం అభివృద్ధి ఆరంభం
ప్రజా నాయకుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చోరువతోనే ఉమ్మడి మండలానికి గెలిచినా 3 మాసలలోపే 4కోట్ల 88లక్షల 70వేయిలు నిధులు మంజురయ్యాయి ప్రభుత్వ విప్ ప్రజా…
Read More »