జగిత్యాల
-
నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీకి వినతి పత్రం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల శివారులోని నివేదిత అనాధ ఆశ్రమం నుండి గుట్ట వెంకటేశ్వర స్వామి ద్వారా సాతారం గుండంపల్లి పొలిమేరు దాకా నాలుగు కిలోమీటర్ల…
Read More » -
ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
జగిత్యాల జిల్లా రాయికల్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం రోజున జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా…
Read More » -
ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో భారతమాత పూజోత్సవం
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో భరతమాత పూజా కార్యక్రమం శనివారం రోజున నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మజాగరణ ప్రముఖ్…
Read More » -
ఓటు ప్రాధాన్యత పై అవగాహన ర్యాలీ
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని లిటిల్ జీనియస్ హై స్కూల్ యొక్క ఆధ్వర్యంలో 25 జనవరి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున స్కూల్…
Read More » -
జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ ఓటరు దినోత్సవంఘనంగా నిర్వహించారు. అధ్యాకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులతో…
Read More » -
భరతమాత చిత్రపటానికిపూలమాల కార్యక్రమం
కొడిమ్యాల మండల కేంద్రంలో శుక్రవారం ధర్మ జాగరణ, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతమాత పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం…
Read More » -
బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు పొన్నం రమేష్…
Read More » -
జిల్లా విద్యాశాఖాధికారి నీ ఘనంగా సన్మానించిన ఆర్.యు.పి.పి.టి రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు
జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కేలావత్ రాము నాయక్ ను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి…
Read More » -
మోడల్ స్కూల్ ను సందర్శించిన ప్యానల్ టీం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శుక్రవారం జనవరి 24 ప్రభుత్వ మాడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో శుక్రవారం పానల్ టీం సందర్శించింది. మోడల్ స్కూల్లో…
Read More » -
ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
Read More »