జగిత్యాల
-
కరీంనగర్ రీజినల్ మేనేజర్ కోరుట్ల డిపో సందర్శన
కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు కోరుట్ల డిపోని సందర్శించి డిపోలో మొక్కను నాటరు. ఆ తర్వాత డిపోలోని అన్ని సెక్షన్లను సందర్శించి ఉద్యోగులను ఉద్దేశించి పలు సలహాలు…
Read More » -
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 12,01,392/- పన్నెండు లక్షల ఒకవేయ్యి మూడు వందల తొంభై రెండు రూపాయల విలువ గల 12 కళ్యాణ లక్ష్మిషాధి ముబారాక్ చెక్కులను…
Read More » -
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలో చిపెల్లి గంగమ్మ. వృద్ధురాలు 108 సంవత్సరాలు ఇటీవల మృతి చెందడం జరిగింది. కల్లూర్ గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ…
Read More » -
భూపతిపూర్ వాసికి ఐకాన్ అవార్డు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య స్వామి వివేకానంద జాతీయ ఐకాన్ అవార్డుకి ఎంపికయ్యారు. వీరు చేసిన వెదురు కళాకృతులు, పర్యావరణ…
Read More » -
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన
మతోన్మాదంతో ఇటీవల తుక్కుగూడ పాఠశాల ప్రధానోపాధ్యాయునిపై జరిగిన దాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా, రాయికల్ మండలంలోని, మైతాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం…
Read More » -
నటరాజ్ కు సుభాష్ చంద్రబోస్ జాతీయ ఐకాన్ అవార్డు
అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారి అయిదవ వార్షిక మహోత్సవ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా అల్లీపూర్ గ్రామానికి చెందిన…
Read More » -
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ అలాగే మండలానికి సంబంధించిన 26,03,016/- ఇరవై ఆరు లక్షల మూడు వేల పదహారు రూపాయల విలువగల 26…
Read More » -
ముంజంపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవం
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని ముంజం పల్లి గ్రామంలో జిల్లా ఎమ్మార్పీఎస్…
Read More » -
నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాం పుర కాలనీలో ఆదివారం రోజున వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్ ఆర్గనైజేషన్ సంఘంలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగినది. అధ్యక్షులుగా…
Read More » -
వెయ్యి గొంతులు లక్ష డప్పు లు సన్నాహక సభకు తరలిన ఎమ్మార్పీఎస్ నేతలు
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 07 న హైదరాబాదులో నిర్వహిస్తున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు…
Read More »