జగిత్యాల
-
జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ నూతన ఎస్.ఇ గా పదవి బాధ్యతలు చేపట్టిన సుదర్శన్
విద్యుత్ శాఖ జగిత్యాల జిల్లా నూతన ఎస్ ఇ గా పదవి బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఐ.ఎన్. టి.యు.సి అధ్యకులు…
Read More » -
జీవితం పై విరక్తి చెంది ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కొడిమ్యాల గ్రామానికి చెందిన దాసరి వేణు యొక్క తండ్రి అయిన దాసరి దేవయ్య , 58…
Read More » -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులనుపరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన నిరుపేదల సొంత ఇంటి కల ఇందిరమ్మ ఇండ్ల పనులను కొడిమ్యాల మండల కేంద్రంలో…
Read More » -
కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పి అశోక్ కుమార్ (ఐపిఎస్)
వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్ ను, పరిసరాలను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం…
Read More » -
ఎస్.ఎస్.కే. (ఖత్రి) సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులుగా ధోండి నందలాల్, శికారి గోపికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక
కోరుట్ల పట్టణ సోమవంశ సహసర్జన క్షత్రియ (ఎస్.ఎస్.కే.) సమాజ్ ఎన్నికలు మంగళవారం పట్టణంలోని గాంధీ రోడ్ లో గల ఎస్.ఎస్.కే. భవన్లో నిర్వహించబడాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,…
Read More » -
పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలి: కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్
కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు స్కూల్,…
Read More » -
చలో ఇందూరు! పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక
40 ఏళ్ల నుంచి రైతులు కోరుకుంటున్న పసుపు బోర్డు కల సాకారం కాబోతుంది. ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల ఉత్సాహభరిత…
Read More » -
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్నవారిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. ఏకిన్పూర్ గ్రామంలో ఆరోగ్య సమస్యలతో ఉన్న సీనియర్ పత్రిక విలేకర్ గోరుమంతుల నారాయణను ఇంటికి…
Read More » -
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఎంపీడీవో కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తుందని మంగళవారం కొడిమ్యాల మండల కేంద్రంలో పర్యటించిన చొప్పదండి ఎమ్మెల్యే…
Read More » -
రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమంలో
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రైతు నేస్తం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, రైతు భరోసా విజయోత్సవ సభ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం రైతులతో పూడూరు, తిర్మలాపూర్,కొడిమ్యాల…
Read More »