వేములవాడ
-
పరామర్శ
వేములవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన వడ్లకొండ సంతోష్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ…
Read More » -
అలుపెరుగని నేత – ఎన్నికలు ముగిసిన జనం బాట
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గత రెండు నెలల పాటు విరామం లేకుండా నిత్యం పదుల సంఖ్యలో గ్రామాలు తిరుగుతూ అర్ధరాత్రి వేళలో ఇంటికి చేరేవాడు ప్రభుత్వ విప్…
Read More » -
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర నేడు అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని 13…
Read More » -
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తంగళ్ళపల్లి మండలం…
Read More » -
వేములవాడ ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి గారి ఆధ్వర్యంలో సమీక్ష
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వేములవాడ ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై సమావేశం ప్రారంభమైంది. ఈ సమీక్ష…
Read More » -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటి అయిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు…
Read More » -
సిఎం అధ్వర్యంలో వేములవాడ ఆలయ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం
రాజన్న ఆలయ అభివృద్ధి లో మేమంతా భాగస్వామ్యం అవుతాం పెద్ద ఎత్తున భక్తులు వచ్చే భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి పైసా ప్రజా సంక్షేమ కోసమే…
Read More »