జగిత్యాల
-
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాగిళ్ల…
Read More » -
ఆర్థిక చేయూత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతిని కుటుంబం పేదరికంలో ఉండడంతో ప్రవాస భారతీయులు దుబాయ్…
Read More » -
పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం
కొడిమ్యాల మండల కేంద్రంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన బిజెపి ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి…
Read More » -
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంపికైన కొడిమ్యాల విద్యార్థిని అశ్విని
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువిక -2025,యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి కొడిమ్యాల ఆదర్శ…
Read More » -
రైతు నేస్తం కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ శాస్త్రవేత్తలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు రైతు వేదిక లో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. మట్టి పరీక్షల ప్రాముఖ్యత,మట్టి…
Read More » -
అంబేద్కర్ చూపుడు వేలు నిర్వీర్యం చేసినంత మాత్రాన మార్గం మర్వం ఖబడ్దార్
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలును ద్వంసం చేసిన వ్యక్తులను కటినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజాసంఘాల…
Read More » -
మెగా ఉచిత వైద్య శిబిరం..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కోరుట్ల పట్టణ కింగ్స్ గార్డెన్లో కోరుట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇట్టి వైద్య…
Read More » -
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం…
కోరుట్ల పట్టణ ఆదర్శనగర్ శ్రీ అష్టలక్ష్మి సహిత శ్రీ లక్ష్మీ నారాయణస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా…
Read More » -
వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ
శ్రీరామనవమి సందర్భంగా కోరుట్ల పాత బజార్ లోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి వాసవి వనిత క్లబ్…
Read More » -
పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ
కోరుట్ల పట్టణంలోని పి.బి. గార్డెన్స్ లో లిటిల్ జీనియస్ హై స్కూలులో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు పార్టీని నిర్వహించారు.పాఠశాల కరస్పాండెంట్ బండి మహాదేవ్…
Read More »