జగిత్యాల
-
జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్ మండలంలోని పలు గ్రామాలు సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని పలు గ్రామాలలో పర్యటించారు. నమిలకొండ గ్రామంలో ఏఈఓ లు చేస్తున్నటువంటి డిజిటల్ క్రాప్ సర్వే ని పరిశీలించడం జరిగింది. పూడూరు…
Read More » -
కే జీ బీ వీ స్కూల్ పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని కేజీబీవీ కస్తూర్బా పాఠశాల సంద్రళ్లపల్లి పిల్లలకి పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణి చేసిన మేమున్నాం స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు…
Read More » -
ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా తిర్మలాపూర్ సందర్శన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో ట్విన్నిoగ్ ఆఫ్ స్కూల్ లో భాగంగా ఎంపీపీస్ రాంసాగర్ విద్యార్థులు ఎంపీపీఎస్ తిర్మలాపూర్, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించారు. ఇందులో…
Read More » -
ఎన్నికల కోడ్ ముగిసినా……… మహనీయులపై తొలగని ముసుగు
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ఎత్తివేసింది. కానీ జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని సర్దార్…
Read More » -
తపస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మూటపెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా…
Read More » -
రెస్టారెంట్ బిర్యానీలో పురుగు కంగు తిన్న కస్టమర్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం లోని ఇష్ట రెస్టారెంట్ లో బిర్యానీ తిందామని వెళ్లారు పురుగులతో కూడిన బిర్యానీ పెట్టారు.ఆ బిర్యానికి 1200 రూపాయల బిల్లు వేసారు.…
Read More » -
రంగు మారిన భగీరథ నీళ్లు పట్టించుకోని అధికారులు
కోరుట్ల పట్టణంలో గత నాలుగు రోజుల నుండి మంచినీళ్లు లేక ప్రజలు ప్రజలు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రంగు మారడంతో నీటిని పశువులు కూడా త్రాగావని…
Read More » -
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సస్పెన్షన్ కు గురయ్యారు. అదే స్థానంలో కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు కోరుట్ల ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన…
Read More » -
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More » -
అమృత మిల్క్ సెంటర్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ తనిఖీల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు
మెట్ పల్లి పట్టణంలోని రాజ కళామందిర్ సినిమా టాకీస్ లేడీస్ గేట్ వద్ద ఉన్న అమృత మిల్క్ సెంటర్లో బుధవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఆకస్మికంగా తనిఖీ…
Read More »