జగిత్యాల
-
మిల్లు కార్మికుల సమావేశం
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మార్కండేయ పంక్షన్ హాల్ లో హెచ్ డి ఎఫ్ సంస్ద ఆధ్వర్యంలో సోమవారం మిల్లు కార్మికులతో సమావేశం నిర్వహించారు. సంస్ద అధ్యక్షులు…
Read More » -
ఆర్థిక సహాయం చేసిన చేనేత రాష్ట్ర కార్యదర్శి పులి హరిప్రసాద్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామములోని శ్రీమతి గొళ్ళెం హన్మక్క- గంగారాం ల గుడిసె ఉదయం 9:30 గంటలకు షాట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడంతో ఒక్క…
Read More » -
జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన చరిత్ మోడల్ స్కూల్ విద్యార్థులు
జగిత్యాల డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన యునైటెడ్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్ లో కోరుట్ల చరిత్…
Read More » -
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న…
Read More » -
రాళ్ల వాగు ప్రాజెక్ట్ సందర్శించిన ప్రభుత్వ విప్
కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు..…
Read More » -
ఎంపీయల్ – 3 ముగింపు వెడుకల్లో విజేతలకు బహుమతులు అందజేసిన.. సుజిత్ రావు
మల్లాపూర్ మండల కేంద్రంలో గత కొద్దిరోజుల నుండి జరుగుతున్న మల్లాపూర్ మండల ప్రిమీయర్ లీగ్ -3వ సీసన్ చివరి దశకు చేరకుకోవడంతో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ…
Read More » -
ఘనంగా డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ ఉద్యమ నేత ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ జన్మదిన వేడుకలను పలు సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. కోరుట్లలో…
Read More » -
గల్ఫ్ బాధితుడి కుటుంబానికి భరోసా కల్పించిన ప్రభుత్వ విప్
ఇటీవల సౌదీలో కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు హత్య జరగగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ సౌదీ లోని…
Read More » -
పోగొట్టుకున్న నగలు, నగదు బ్యాగు అప్పగింత
మెట్ పల్లి మండలం ఆత్మ నగర్ కు చెందిన సుందరగిరి అఖిల్ గౌడ్ అతని భార్య ప్రసన్నలు హాస్పిటల్ నిమిత్తం మెట్ పల్లికి బైక్ పై వచ్చే…
Read More » -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి, మరొకరకి తీవ్ర గాయాలు
కోరుట్ల మండలం ఏకిన్ పూర్ గ్రామానికి చెందిన జవీడి నర్సారెడ్డి (65) వెంపేట్ శివారులో ఆర్టీసీ బస్ డికోనడంతో తలకి తీవ్ర గాయాలయి అక్కడిక్కక్కడే మృతి చెందాడు.…
Read More »