రాయికల్
-
ఉదార భావం చాటిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు
మండలంలోని మైతాపూర్ గ్రామానికి చెందిన యంగ్ స్టార్ యూత్ సభ్యులు ఇబ్రహీంపట్నం మండలంలోని మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్టులలోని 13 మంది విద్యార్థులకు రూ.13వేల విలువ గల పాఠశాల…
Read More » -
ప్రకృతి విపత్తులలో ప్రాణా రక్షణ గూర్చి అవగహన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్
రాయికల్ పట్టణంలోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రకృతి ఆధ్వర్యంలో తహసీల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యాం అధ్యక్షతన ప్రకృతి విపత్తులు ప్రాణా ప్రామదాల సంభవించినప్పుడు మనిషి తనను…
Read More » -
ఆలయ కమిటీని సన్మానించిన మైనార్టీ సోదరులు
రాయికల్ పట్టణానికి చెందిన మైనార్టీ సోదరులు నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ మరియు సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గం యూత్…
Read More » -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసన గా ధర్నా
రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద తెరాస శ్రేణులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా నల్ల జెండాలతో ధర్నా చేశారు రోడ్డుపై బైఠాయించగా అరగంట…
Read More » -
నాగారం హనుమాన్ ఆలయ కమిటీ బాధ్యతల స్వీకరణ
రాయికల్ పట్టణంలోని నాగరాం హన్మాన్ ఆలయానికి నూతన కమిటీ చైర్మన్ మరియు సభ్యులు భాద్యత స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఆలయంలో స్వామి ఎదుట ప్రత్యేక వేదమంత్రాలతో సాక్షిగా ప్రత్యేక…
Read More » -
ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట మున్నూరు కాపు విప్ప కాడ కుల సంఘానికి 4 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నిధుల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను…
Read More » -
శ్రీశ్రీశ్రీ లలితాంబిక విగ్రహాల ఊరేగింపు
రాయికల్ పట్టణ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లలితాంబిక దేవాలయంలో 16 రోజుల పండుగలో భాగంగా లలితాంబిక ఉత్సవ విగ్రహాలను రాయికల్ పురవీధుల గుండా మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు.…
Read More » -
పట్టుదలతో సాధన చేస్తే విజయం మీ సొంతం
రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ జడ్.పి.హెచ్.ఎస్ రాయికల్ ఎస్ఎస్సి 1989 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అదే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంచడం…
Read More » -
కుమ్మర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని జగిత్యాల జిల్లా కుమ్మర యూత్ ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ…
Read More » -
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం
రాయికల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి…
Read More »