కోరుట్ల

పద్మశాలి సంఘం అధ్యక్షులు గా గుంటుక ప్రసాద్

viswatelangana.com

September 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి సంఘం 2024-2026 ఎన్నికల్లో సమీప అభ్యర్థి గుడ్ల మనోహర్ పై 400 పై చిలుకు ఓట్లు సాధించి గుంటుక ప్రసాద్ అధ్యక్షులు గా గెలుపొందారు.

Related Articles

Back to top button