భీమారంమేడిపల్లి

ప్రభుత్వ విప్పు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం

viswatelangana.com

February 18th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం రోజున అర్హులైన 84మంది లభ్యధారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల తాసిల్దార్ వసంత, మేడిపల్లి మండల ఎంపీపీ దొనక్కంటి ఉమాదేవి – రాజా రత్నాకర్ రావు, మేడిపల్లి, భీమారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు తెలుగు రమేష్ రెడ్డి, సింగ్ రెడ్డి నరేష్ రెడ్డి , మీ రెడ్డి మల్లేశం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button