రాయికల్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

viswatelangana.com

March 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు రాయికల్ పట్టణము మైతాపూర్ రామాజీపేట్ మూటపల్లి కొత్తపేట గ్రామాలలో ప్రారంభించారు అనుసరించి యాసంగి (రబీ) 2023-2024 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సీఈవో ఎలిగేటి రవికుమార్ అసిస్టెంట్ సీఈవో కటకం జగదీష్ భూమేష్ మహేష్ శంకర్ సురేష్ మహేష్ ప్రశాంత్ శ్రీనివాస్ శంకర్ మరియు రైతులు పాల్గొన్నారు

Related Articles

Back to top button