కథలాపూర్

ఊట్ పల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

viswatelangana.com

November 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి తో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఊట్ పల్లి గ్రామానికి చెందిన జవ్వాజి గంగారాం 60,000/- రాచర్ల రాజమల్లయ్య 60,000/, సుంకరి సత్తమ్మ 17,500/-, ఉయ్యాల లోహిత 13500/- చెక్కులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ముదాం శేఖర్, నాయకులు పాల నవీన్, మహేష్ సంజీవ్, గంగారెడ్డి, నర్సయ్య, మల్లయ్య, మల్లేశం, గణేష్, వినయ్, శ్రీనివాస్, శశి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button