కథలాపూర్

వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం పలు గ్రామాలలో

viswatelangana.com

April 2nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలంలోని బొమ్మన గ్రామ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్తో మండలంలోని 11 కేంద్రములు ప్రారంభించడం పూర్తి అయింది కార్యక్రమంలో ఏపిఎం నరహరి సిసి రాజు వివోఏలు వనజ శ్రీకాంత్ వివో అధ్యక్షులు కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొనడం జరిగింది

Related Articles

Back to top button